ఢిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్ రైళ్లు

ఢిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్ రైళ్లు

ఢిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్ రైళ్లు

దేశంలోని ప్రజలు సెమీ హై స్పీడ్​ను చాలా ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి దేశం త్వరలో మరో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలు పట్టాలెక్కబోతుంది.  వందేభారత్​ లో ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరుకుంటుంది. ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నాకు.  దీనికారణంగా వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ సంఖ్యను నిరంతరం పెంచుతోంది.